2008-11-21
Andhra Jyothy: (శీర్షిక లేదు)

-- Delivered by Feed43 service
Andhra Jyothy: మనోవేదనతో సెజ్ బాధితుడి మృతి
మనోవేదనతో సెజ్ బాధితుడి మృతి
-- Delivered by Feed43 service
ఈనాడు: నీ ఆస్తుల లెక్క తేలుస్తా
'ఆల్ కరప్ట్ వైఎస్.. ఇక నీ ఆటలు సాగవు... నీ వాళ్లకు రాష్ట్రమంతా దోచి పెడుతున్నావ్.. మిమ్మల్ని వదిలి పెట్టను.. తెదేపా అధికారంలోకి రాగానే ప్రత్యేక కోర్టు పెట్టి నీ ఆస్తుల సంగతి తేలుస్తా...
-- Delivered by Feed43 service
ఈనాడు: 'ఎటుకేసి'ఆర్?
తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కలసి వెళుతుంది? ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్న. తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ క్రీడలో దిట్టగా పేరుపడ్డారు.
-- Delivered by Feed43 service
ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ గట్టెక్కుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభావం భారత్పై ఉన్నప్పటికీ.. దీని నుంచి గట్టెక్కే సామర్థ్యం భారత్కు ఉందని ఆయన నొక్కివక్కాణించారు. హిందూస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)
అమెరికా అడ్డు ఆపూ లేకుండా తమ భూభాగంపై పైలట్ రహిత క్షిపణి దాడులను కొనసాగించిన పక్షంలో స్థానిక తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకునే ప్రమాదముందని పాక్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా ఆధ్వర్యంలోని బలగాలు ఆప్ఘన్ సరిహద్దులు దాటి పాక్లో మరో క్షిపణి దాడికి పూనుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పాక్ హెచ్చరించింది.
Yahoo! Telugu: News: ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగలం: ప్రధాని మన్మోహన్
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల ప్రభావం భారత్పై పడకుండా చూసేందుకు అన్ని నివారణ చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించగలదని నమ్మకం వ్యక్తం చేశారు.
Yahoo! Telugu: News: డబుల్స్లోనూ సైనా ఓటమి: భట్ ముందంజ
చైనా ఓపెన్ సిరీస్లో ఇప్పటికే సింగిల్స్లో ఇంటిబాట పట్టిన సైనా నెహ్వాల్ డబుల్స్లోనూ నిష్క్రమించింది. అన్సీడెడ్గా బరిలో దిగిన సైనా- అన్నా రైస్ (కెనడా) జంట 13-21, 11-21 పాయింట్ల తేడాతో నాలుగో సీడ్ జంగ్ ఈన్- మింగ్ మిన్ జంగ్ కిమ్...
— 5 బ్లాగుల నుండి. —
2008-11-21
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఆలోచిస్తుందన్న కెసిఆర్ వ్యాఖ్యలపై పార్టీలు మిశ్రమంగా స్పందించాయి. కెసిఆర్కు కాంగ్రెస్ హై కమాండ్ దగ్గర అంతసీన్ లేదని నరేంద్ర అంటుంటే, టిఆర్ఎస్ అధినేతకు తమ పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఫోన్ కాల్ వచ్చిఉండవచ్చని మాజీ పిసిసి చీఫ్ కెకె అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై తేల్చకుండా ముందుకువెళ్తే కాంగ్రెస్ నష్టపోతుందని ప్రణబ్ ముఖర్జీని కలిసి చెప్పినట్లు టిఆర్ఎస్ -ఎన్ అధినేత ఆలె నరేంద్ర తెలిపారు. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్కు ఎఐసిసి [...]
ఈనాడు, మార్గదర్శి గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. ఈటీవీ నుంచి బయటకు వచ్చి గత కొంతకాలంగా అజ్ఞతంలో ఉన్న సుమన్ తన మిత్రుడు ప్రభాకర్తో కలిసి మీడియా ముందుకు వచ్చి రామోజీరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ విశేషమేమంటే.. ఈనాడు వ్యతిరేకంగా స్థాపించబడ్డ ‘సాక్షి’ పత్రికకు ఇంటర్య్వూ ఇవ్వడం సర్వత్రా సంచలనం కలిగించింది. తన తండ్రి ఈటీవీ నుంచి బయటకు వెళ్ళమంటేనే వెళ్ళాను తప్ప తనంతట తాను బయటకు వెళ్ళలదేని ఈనాడు గ్రూపు [...]
2008-11-20
బాబ్లీ, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. జలయజ్ఞానికి సహకరించకపోయినా పర్వాలేదు కాని ఆటంకాలు సృష్టించొద్దన్నారు. తాను వై.ఎస్. భజన పరుడినంటూ టీఆర్ఎస్ అధినేత కే. సిఆర్ ఆరోపించడాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ చుట్టూ ఉన్నవారు భజనపరులే ఐతే, ముఖ్యమంత్రి వై.ఎస్.అభివృద్ధి పథకాలపై మాట్లాడుతున్న తానూ భజనపరుడినేనని పొన్నాల అంటున్నారు.
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వరంగల్ కోర్టు బుధవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది। దర్యాప్తు చేసి నివేదికను వచ్చేనెల 29వ తేదీలోపు కోర్టుకు సమర్పించాలని నాలుగో అదనపు మునిసిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్ఛార్జి మెజిస్ట్రేట్ అయిన పీసీఆర్(ప్రొటెక్షన్ ఫర్ సివిల్ రైట్స్) మెజిస్ట్రేట్ భవానీచంద్ర కాజీపేట పోలీసులను ఆదేశించారు। కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి
2008-11-19
జూనియర్ ఎన్టీఆర్ తన పంతం నెగ్గించుకున్నారు. గన్నవరం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు వంశీమోహన్కు దాదాపు లైన్ క్లియరైంది. జూనియర్ ఎన్టీఆర్తో చంద్రబాబు ఇవాళ ఉదయం భేటీ అయ్యారు. తాజా రాజకీయాలను ఎన్టీఆర్ తో బాబు ప్రస్తావించారు. ఎన్టీఆర్ పార్టీకి దగ్గర కావాలని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని బాబు సూచించారు. ఎన్టీఆర్ మొదటి నుంచి పట్టుపడుతున్న గన్నవరం టిక్కెట్టును వల్లభనేని వంశీకీ ఇచ్చే విషయంపై బాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. బాబు సూచన [...]
ఇప్పటివరకు ప్రపంచాన్ని శాసించిన పెట్టుబడిదారి విధానం సంక్షోభంలో కూరుకుపోతోంది. అంతా అమెరికాతోనే ఉందని భ్రమించినవారికి ఇప్పుడు అంతా అగమ్యగోచరంగా ఉంది. అటు రష్యా కమ్యూనిజం,ఇటు అమెరికా క్యాపిటలిజం పతనమైతే మరి ఇప్పుడు మన ముందున్న మార్గమేమిటి? వినడానిరి భయమేస్తోంది. నిన్నమొన్నటిదాకా ఐ.టి. ఉద్యోగం అంటే అదేదో రాజభోగం అనుకునేవారం. ఆ ఉద్యోగం దొరికితే అతని జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అని భావించే పరిస్థితి. అకస్మికంగా ఇప్పుడు అవి కూడా అన్నిటిమాదిరే ఎప్పుడైనా ఊడే ఉద్యోగాలు [...]
ఇండియా లార్జెస్ట్ కార్ మేకర్ మారుతి సుజుకి ఈ రోజు తమ కొత్త కార్ … ” ఏ స్టార్ “ని డిల్లీలో విడుదల చేసింది. అటో మొబైల్ రంగం ఎంతో ఆసక్తితో ఎదురుచుస్తోన్న, అధిక మైలేజ్, ఎకోఫ్రెడ్లీ అయిన ఏ స్టార్ కార్ని యూరోపియన్ మార్కెట్ని లక్ష్యంగా చేసుకొని కంపెనీ తయారు చేసింది. ఈ మోడల్ 50 వేల కార్లను ఇండియాలో అమ్మాలని మరో లక్ష కార్లను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. లీటర్కి [...]
వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీలు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కడప జిల్లాలో తనకు తిరుగులేదని భావిస్తోన్న వై.ఎస్ రాజశేఖర రెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రజారాజ్యం వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి తనయుడు జగన్పై చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ను పోటీకి దింపవచ్చన్న వార్తలు రాజకీయ రంగంలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి రాజకీయ పోరాటానికి తెర తీశారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రజారాజ్యం ధీటైన వ్యూహాన్ని రచిస్తోంది. ముఖ్యమంత్రి [...]
తిరుపతిలో లడ్డూల అక్రమ అమ్మకాలపై భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వీటికి సూత్రధారులు ఉన్నతస్ధాయిలో ఉన్న వ్యక్తులే కావటంతో వీటిపై ఏంచేయాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 75 గ్రాముల లడ్డూలను వివిధ ధరల్లో విక్రయిస్తున్నారు. 50 రూపాయల టోకెన్ పొందిన భక్తులకు రెండు లడ్డూలు ఉచితంగా ఇస్తారు. లడ్డూ పడి టోకెన్ పొందిన వారికి 25 రూపాయల చొప్పున, క్యూలో సర్వ దర్శనానికి వెళ్లే భక్తులకు 5రూపాయల లడ్డూ టోకెన్ కాక ఉచితంగా మరో లడ్డూ [...]
గాంధీభవన్లో ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ అలోచన విధానాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. వెనుకబడిన ప్రాంతాల సత్వర సమగ్రాభివృదద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందిర జయంతి రోజునే ప్రాణహిత చేవేళ్ళ సుజల స్రవంతికి శంఖుస్ధాపన చేస్తున్నామన్నారు. బీజేపీ ఎంఎల్ఎ. పెండ్యం దొరబాబు గాంధీభవన్లో వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
2008-11-18
2008-11-17
King is a Telugu film, starring Nagarjuna, Trisha, Brahmanandam, Srihari, Sunil and others, directed by Sreenu Vytla. Produced by D Siva Prasad Reddy, and music composed by Devi Sri Prasad. This film expected to be release on 18 Dec 2008.
Nagarjuna's latest movie 'King' directed by Sreenu Vaitla and produced by D Sivaprasad Reddy on the banner of Kamakshi Kala Movies with Trisha playing the
2008-11-15
2008-11-13
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్రనేత ఎల్। కె. అద్వానీ బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు అద్వానీ పోయెస్ గార్డెన్లో ని రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. దాదాపు అర్థగంట పాటు ఆయనతో మంతనాలు జరిపారు. ఇది పలు రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. ఇటీవలే అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ 'దేవుడు ఆదేశిస్తే తాను రేపైనా రాజకీయాల్లోకి వస్తాన'ని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో
2008-10-30
జేమ్స్బాండ్ సిరీస్లో కొత్తగా వస్తున్న క్వాంటమ్ ఆఫ్ సొలెస్ జేమ్స్బాండ్- 2008 చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్క్పోస్టర్ ఈ సినిమా దర్శకుడు. ఇటలీ, పిలి, పనామా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, రష్యా తదితర దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అత్యధిక ప్రింట్లతో భారత్లో విడుదల చేస్తున్నారు. సినిమాను దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న విజయ సినీ ఎంటర్ప్రైజెస్ అధినేత
2008-10-28
రానున్న డిసెంబర్ ధర్టీ ఫస్ట్ నైట్ పార్టీలో కత్రినా కైఫ్ ఆడిపాడటానికి ముంబయిలోని జి.డబ్ల్యూ మారెయట్ హోటల్ వారు ఆమెకా రేటు ఆఫర్ చేసారు. ఎందుకంటే బాలీవుడ్ లో హైయిస్ట్ పెయిడ్ హీరోయిన్ ప్రస్తుతం ఆమే మరి. ఆమె వస్తోందంటే ఆ రాత్రి హోటల్ లో రూమ్స్ ఎంత రేటున్నా ఫిలప్ అయిపోతాయి. క్రితం సంవత్సరం తొంభై లక్షలు ఇచ్చి అలానే బిబాసా బసు ని అంతకు ముందు సంవత్సరం యాభై లక్షలిచ్చి మల్లికా షెరావత్ ని బుక్ చేసారు.
2008-10-23
2008-10-21
యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రూపొంతున్న భారీ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ఈ నెల 24న ప్రారంభం కానుంది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత.అక్టోబరు 24 నుంచి నవంబరు 12 వరకు ఈ సినిమా తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో సినిమాలోని చైల్డ్ ఎపిసోడ్ తీస్తామని నిర్మాత తెలిపారు. 29
2008-10-20
1. Max Payne (Fox): $18.0 million 2. Beverly Hills Chihuahua (Buena Vista): $69.1 million
3. The Secret Life of Bees (Fox Searchlight): $11.1 million
4. W. (Lionsgate): $10.6 million
5. Eagle Eye (Paramount (DreamWorks)): $81.3 million
2008-10-18
2008-10-17
The life and presidency of George W. Bush, his struggles and triumphs, how he found both his wife and his faith, and the critical days leading up to his decision to invade Iraq.
2008-10-16
Inkheart [2009] - OFFICIAL Trailer
2008-10-15
తెలుగు చలన చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్పై అభిమానుల ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఏకంగా తన అనుమతి లేకుండానే.. రాజకీయ పార్టీని ప్రారంభించి, జెండాను ఎగురవేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రజనీ.. రాజకీయ రంగ ప్రవేశం చేయాలని తనను ఎవరూ నిర్భంధించ లేరని స్పష్టం చేశారు.
అంతేకాకుండా రాజకీయ గందరగోళానికి కారకులైన కోయంబత్తూరు జిల్లా అభిమానులకు
నాలుగు రోజుల పాటు సాగే విమానయాన శాఖ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ విమాన ప్రదర్శన మరియు సదస్సు నేడు ప్రారంభం కానుంది. పౌరవిమానయాన శాఖతో కలిసి ఇండియా ఏవియేషన్-2008 సంయుక్తంగా నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మ ప్రదర్శన మరియు సదస్సుకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వేదిక కానుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 200లకుపైగా విమానయాన సంస్థలకు చెందిన విమాన ప్రదర్శన... ఈ సదస్సులో ప్రదర్శనకు రానున్నట్లు విశ్వసనీయ
2008-10-11
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రజా అంకితయాత్ర ప్రారంభించిన రెండో రోజున శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. మహిళలు అయితే కర్పూర హారతులతో స్వాగతం పలుకుతున్నారు. చిరంజీవి ప్రజా అంకిత యాత్ర శుక్రవారం శ్రీకాకుళం నుంచి పలాస వరకు రోడ్ షోలతో సాగుతోంది.
శ్రీకాకుళంలో నిర్వహించిన రోడ్ షోలో మత్స్యకారులు తమ సమస్యలను చిరంజీవికి విన్నవించుకున్నారు. చిరంజీవి


